JSON Variables

స్వయంగా ఇంటికి వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ , సర్పంచ్ బిలవేణి పర్శరాములు

స్వయంగా ఇంటికి వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ , సర్పంచ్ బిలవేణి పర్శరాములు 
NEWSPOWER REPORTER:Saireddy
 ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామానికి చెందిన ఉత్కం రాజయ్య కి మంజూరైన 14,000 రూపాయల చెక్కును స్వయంగా ఉత్కం రాజయ్య ఇంటికి వెళ్లి అందజేసిన ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ , సర్పంచ్ బిలవేణి పర్శరాములు. 
 అనంతరం వంతడుపుల గ్రామంలో దొంతి అంతయ్య* కి మంజూరైన 17,000 రూపాయల.చెక్కును సర్పంచ్.కట్ట వెంకట్ రెడ్డి.గారితో కలిసి వారి కుటుంబ సభ్యులకు చెక్కును అందజేసిన ఇల్లంతకుంట మండల.వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్... ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి వర్యులు కేటీఆర్ గారి సూచనతో మరియు గౌరవ  మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషను గారి  ఆదేశాల మేరకు ఈ రోజు  లబ్ది దారులకు స్వయంగా  ఇంటికి  వెళ్లి సీ.ఎం.ఆర్.ఎఫ్.చెక్కులను అందజేయడం జరిగింది అని అన్నారు.. ఇక ముందు కూడా లబ్ది దారుల  ఇంటికి వెళ్లి  స్వయంగా చెక్కులను అందజేయడం జరుగుతుంది.అని అన్నారు..ఈ సందర్భంగా మానకొండూరు శాసన.సభ్యులు.రసమయి బాలకిషన్ గారికి.లబ్ది దారులు.ధన్యవాదాలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో.సర్పంచ్ లు కట్ట వెంకట్ రెడ్డి. బిలవేణి పర్శరాములు , వార్డు సభ్యులు అన్నాడి నవీన్ రెడ్డ , దురుముట్ల శ్రీనివాసు., పంచాయతీ కార్యదర్శి.రాజశేఖర్. మరియు నాయకులు కొమ్మేర రాజిరెడ్డ  తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments