హనుమాన్ దేవాలయానికి మైక్ సెట్ విరాళం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం
కందికట్కూరు గ్రామం లో హనుమాన్ దేవాలయం కి 25000 విలువ గల మైక్ సెట్ అందించిన NRI చింతపల్లి వెంకటేశ్వరరావు గారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి వేణు రావు గారు మరియు కిషన్ రావు,శ్రీనివాస్ రావు, బత్తిని శంకరయ్య , బత్తిని కృష్ణ,వెంకటేష్,రంగు రజిని, బత్తిని విప్లవ్, పొన్నం శేఖర్, సావనపెల్లి పర్షరామ్,తదితరులు పాల్గొన్నారు.
0 Comments