పట్టడని వెళ్లి చని పోయిన రేనయ్య కుటుంబానికి 5000. సహాయం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపురం గ్రామానికి చెందిన సొనవేని రేనయ్య ఇటీవల చేపలకు వెళ్లి మిడ్ మానేరు డ్యామ్ లో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారికి 5000ఐదువేల రూపాయల ఆర్థిక సహాయం అందిచారు అంతేకాకుండా రేనయ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఈకార్యక్రమంలో మండల ముదిరాజ్ సంక్షేమ సంఘ అధ్యక్షులు కంకటి ప్రభాకర్ గౌరవ అధ్యక్షులు గొడుగు నర్సయ్య మండలమత్స్య పారిశ్రామిక సహకార సంఘ అధ్యక్షుడు చొప్పరి రామచంద్రము ముదిరాజ్ సంఘ నాయకులు ఎండ్ర బుచ్చయ్య గరిగే లక్ష్మన్ బొజ్జ శ్రీనివాస్ సారుగు ఎల్లయ్య సొనవేని పర్శరాములు తిప్పారవేని రవి తిప్పారవేని రాయనర్సు తదితరులు పాల్గొన్నారు.
0 Comments