50 రు,,లకే నాణ్యమైన భోజనం
రాజన్న సిరిసిల్ల జిల్లా
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని హాస్పిటల్ లో పేషెంట్లకు, సహాయకులకు 50 రూపాయలకే నాణ్యమైన భోజనము అందించనున్నట్లు
హైదరాబాది ప్రైడ్ ధమ్ భిర్యాణీ ప్యామీలీ రెస్టారెంట్ నిర్వాహకులు మహమ్మద్ ఖైస్ తెలిపారు.
మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు అశ్విని హాస్పిటల్ లోనే అందిస్తామని ఖైస్ అన్నారు.ఇట్టి అవకాశం కల్పించిన అశ్విని హాస్పిటల్ వైద్యులు జి.సత్యనారాయణ స్వామి కి మహమ్మద్ ఖైస్ ధన్యవాదాలు తెలిపారు.
0 Comments