JSON Variables

గల్ఫ్ సంస్థ నుండి 50 kg ల బియ్యం వితరణ

    NEWSPOWER REPORTER:ఆర్ బి చారి.
కూరేల్ల గ్రామంలో మొన్నటి రోజున చనిపోయిన పొన్నం పుషవ్వ గారి కుటుంబన్నీ పరామర్శించిన గల్ఫ్ సేవ సంస్థ అధ్యక్షుడు గడ్డమీది సంపత్ రజక గారు.
  తదుపరి గ్రామ సర్పంచ్ గాజుల రమేష్ గారి ఆధ్వర్యంలో గల్ఫ్ సంస్థ నుండి 50 kg ల బియ్యం వితరణ చేసిన గల్ఫ్ సేవ సంస్థ అధ్యక్షుడు గడ్డమీది సంపత్ గారు
తదనంతరం గ్రామ సర్పంచ్ గారు మాట్లాడుతూ ఈరోజు పొన్నం పుశవ్వా గారి కుటుంబనికి బియ్యం వితరణ చేసిన సేవ సంస్థ అధ్యక్షుడు గడ్డమీది సంపత్ గారిని సర్పంచ్ గారు అభినందించారు 
 ఇలాంటి సేవ కార్యక్రమలు నీరు పేద కుటుంబలకు కొంతలో కొంత సహాయంగా అందిస్తున్నా  సంపత్ గారు అలాగే వారి గల్ఫ్ సంస్థ కార్యవర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే గల్ఫ్ వెళ్లిన  వారి కుటుంబ జీవితాలకు అండగా నిలుస్తున్నా మీకు  మ గ్రామం తరుపున మరొక్కమారు కృతజ్ఞతలు తెలియచేశారు.
ఇట్టి బియ్యం వితరణ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గారితో శ్రీ రాముల పల్లె సర్పంచ్ ముంజ మంజుల శ్రీనివాస్ గౌడ్ గార్లు వరుకోలు మాజీ ఎంపీటీసీ పర్శారములు గౌడ్ గారు వార్డు సభ్యులు గాజుల రవీందర్ మార్గం తిరుపతి కొనవేణి రాజు గల్ఫ్ సంస్థ  కో ఆర్డినేటర్ బస్వరాజు సురేష్ కార్యవర్గ సభ్యులు గడ్డమీది రమేష్ జాలిగం మహేష్ వేల్పుల పవన్ పొన్నం  ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments