JSON Variables

ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లె గ్రామంలో యాసంగి రైతుల 2021-2022 అవగాహన సదస్సు

NEWSPOWER REPORTER:Dileep  

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లె గ్రామంలో యాసంగి రైతుల 2021-2022 అవగాహన సదస్సు కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ సడిమేల సుజాత ఎల్లం మరియు రైతు బంధు గ్రామ  సమితి పల్లె దేవయ్య గారి ఆధ్వర్యంలో జరిగిన సదస్సు అంతరు పంటలు. వేరు శేనిగా. పొద్దుతిరుగుడు. సోమా. కంది. వివిధ పంటలు వేయుటకు ఒప్పుకోవడం జరిగింది. విత్తనాలు ప్రభుత్వం చెప్పిన విధంగా వేయుటకు రైతులు అందరు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉప సర్పంచ్ మెంగాని శ్రీనివాస్ గారు.  మాజి AMC డైరెక్టర్ అల్లం లక్ష్మణ్ గారు.వార్డు సభ్యులు మరియు. రైతులు గ్రామస్తులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments