JSON Variables

నవంబర్ 15"న జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి.ద్విద శాబ్ది ఉత్సవాలు.

నవంబర్ 15"న జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి.ద్విద శాబ్ది ఉత్సవాలు.
NEWSPOWER REPORTER:Saireddy
రాజన్న సిరిసిల్ల జిల్లా
ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో ఎం ల్ ఎ. రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు.తెరాస పార్టీ మండల అధ్యక్షులు పల్లె నర్సింహరెడ్డి. అధ్యక్షతన నవంబర్ 15న జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన కార్యాచరణపైన మండల స్థాయి, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులతో సమావేశం జరిగిందిసమావేశంలో TRS పార్టీ మండల అధ్యక్షులు పల్లె నర్సింహరెడ్డి పాట పాడి  అందరిని అలరించాడు.అనంతరం రాజన్న సిరిసిల్లా జిల్లా ZP వైస్ చైర్మేన్  సిద్దం వేణు.  MPP వూట్కూరి వెంకట రమణా రెడ్డి. మాట్లాడుతూ నవంబర్ 15న జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాలకు సంబంధించి కార్యాచరణ పైన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినారు. 
తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరపాలని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా అట్టి కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ విజయ గర్జన సభకు ఇప్పటినుంచి అవసరమైన కార్యాచరణ చేపట్టాలని పార్టీ నాయకులకు సూచించారు.. అట్టి బహిరంగ సభ కి ప్రతి గ్రామ కమిటీ నుంచి కచ్చితంగా కమిటీ సభ్యులు హాజరయ్యేలా కార్యచరణ ఉండాలని సూచించడం జరిగింది.పార్టీ సంస్థాగత నిర్మాణం కార్యక్రమం విజయవంతంగా ముందుకు పోతుందని, త్వరలో మరింత పెద్ద ఎత్తున పార్టీ వ్యవస్థాగత నిర్మాణ కార్యాచరణ ఉంటుందన్నారు.  అన్ని గ్రామాల గౌరవ సర్పంచ్ లు,గౌరవ MPTC లు, PACS చైర్మన్  తిరుపతిరెడ్డి మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు చల్ల నారాయణ,ఉప సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు MD సాదుల్, గ్రంథాలయ డైరెక్టర్ మల్లెంకి శ్రీనివాస్,RBS జిల్లా డైరెక్టర్ మాధవ రెడ్డి
మండల RBS మండల అధ్యక్షులు రాజిరెడ్డి,అనంతగిరి దేవస్థానం చైర్మేన్ రాజారాం,ఉప సర్పంచ్ లు,
AMC డైరెక్టర్లు ర్యాగటి రమేశ్,ఒల్లాల వెంకటేశం,దొంతుల శంకర్,కో ఆప్సన్ సభ్యులు సలీం,యువజన సంఘం అధ్యక్షులు బుర్ర   సూర్య గౌడ్ 
బి.సి. సెల్ పెద్ది రాజు,SC సెల్ పసుల బాబు
విద్యార్థి కుక్కల హారీష్ మైనారిటి M.D ఉస్మాన్మహిళా ముత్యం భాగ్యలక్ష్మి,తెలంగాణ శ్రీను.. అన్ని గ్రామాల తెరాస.పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు,అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు,సభ్యులు,రైతు బంధు సమితి కో ఆర్డినేటర్లు హజరైనారు.

Post a Comment

0 Comments